Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భారతీయుడు-2" ప్రాజెక్టును పక్కనపెట్టేసిన శంకర్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (11:49 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ తాజాగా ప్రారంభించిన ప్రాజెక్టు "భారతీయుడు-2". విశ్వనటుడు కమల్ హాసన్ నటించి సూపర్ హిట్ అయిన ఈ మూవీకి దర్శకత్వం వహించిన శంకర్.. ఇపుడు సీక్వెల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్ చేపట్టింది. 
 
అయితే, ఆదిలోనే నిర్మాణ సంస్థకు డైరెక్టర్ శంకర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అలాగే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదం, ఆ తర్వాత కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడినప్పటికీ.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని శంకర్ భావిస్తున్నారు. 
 
అయితే, నిర్మాణ సంస్థ బడ్జెట్‌పై పరిమితి విధించింది. నిర్ణీత బడ్జెట్ లోపే ఈ చిత్రం షూటింగును పూర్తి చేయాలన్న షరతు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇంతలోనే శంకర్‌కు వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు. ముఖ్యంగా, ఆయన కుమార్తె అదితి శంకర్ పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయారు. అందుకే భారతీయుడు-2 ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా పక్కనపెట్టేశారని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం