Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తరహాలో ఏపీఎల్.. ఆ జట్టుపై కన్నేసిన రామ్ చరణ్?!

Webdunia
సోమవారం, 8 మే 2023 (12:24 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వివిధ రాష్ట్రాలు పొట్టి ఓవర్ల లీగ్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో టీఎన్‌పీఎల్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఈ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ నటుడు, మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
గత ఏడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ప్రస్తుతం వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

పవన్ కల్యాణ్‌పై మాట్లాడే హక్కు కవిత లేదు.. క్షమాపణ చెప్పాల్సిందే: జనసేన

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ మారాయా? రైల్వే శాఖ ఏం చెబుతోంది!

ములుగు జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయిన 22మంది మావోలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments