Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తరహాలో ఏపీఎల్.. ఆ జట్టుపై కన్నేసిన రామ్ చరణ్?!

Webdunia
సోమవారం, 8 మే 2023 (12:24 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వివిధ రాష్ట్రాలు పొట్టి ఓవర్ల లీగ్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో టీఎన్‌పీఎల్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఈ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ నటుడు, మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
గత ఏడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ప్రస్తుతం వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది.  

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments