నందమూరి - మెగా ఫ్యామిలీ మధ్య 35 యేళ్లుగా పోరు : జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (16:17 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం. వీటిలో ప్రధానంగా నందమూరి, మెగాస్టార్ కుటుంబాలు ఉన్నాయి. వీటితో పాటు.. దగ్గుబాటి, ఘట్టమనేని కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే, నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య పోటీపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 
 
తనతో పాటు మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ నటించిన "ఆర్ఆర్ఆర్" మూవీ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ విషయం చెప్పవచ్చో లేదో తనకు తెలియదుకానీ తమ రెండు కుటుంబాల మధ్య గత 35 యేళ్లుగా పోరు నడుస్తుందన్నారు. 
 
అయితే, తాను, రామ్ చరణ్‌లు మంచి స్నేహితులమన్నారు. తమ మధ్య పోరు ఎపుడూ సానుకూల ధోరణితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన హీరోలంతా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని తదితరులు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments