Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటలు మాత్రం పాడను... సంగీత దర్శకత్వం వహిస్తా: ఆర్.పి. పట్నాయక్

ఆర్‌.పి. పట్నాయక్‌ అంటేనే ముందుగా నువ్వునేను వంటి చిత్రాల్లో తేజ దర్శకత్వంలో గాయకుడిగా అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. కానీ ఆపై పట్నాయక్ గాయకుడిగా దూరమయ్యాడ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (12:53 IST)
ఆర్‌.పి. పట్నాయక్‌ అంటేనే ముందుగా నువ్వునేను వంటి చిత్రాల్లో తేజ దర్శకత్వంలో గాయకుడిగా అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. కానీ ఆపై పట్నాయక్ గాయకుడిగా దూరమయ్యాడు. ఇందుకు నిజం సినిమాలో మహేష్‌ బాబుకు పాడటమే పెద్ద తప్పు అంటున్నాడు. అయితే.. ఈసారి తేజ కాంబినేషన్‌లో వచ్చినా పాటలు మాత్రం పాడడని.. సంగీత దర్శకత్వం వహిస్తానని అంటున్నాడు. 
 
ఎందుకంటే.. తాను కూడా దర్శకుడిగా బిజీ కావాలని.. బ్రోకర్‌.. తర్వాత.. ఈ మధ్య చేసిన 'మనలో ఒకడు' సినిమా పెద్దగా ఆడకపోయినా.. మంచి టాక్‌ వచ్చింది. నిర్మాత సేఫ్‌గా వున్నారని.. ముందు ముందు మరిన్ని చిత్రాలకు దర్శకత్వం చేస్తానని చెప్తున్నాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments