Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ

Webdunia
బుధవారం, 10 జులై 2019 (14:17 IST)
టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం "ఘటోత్కచుడు". ఇందులో రీతుపర్ణ సేన్‌గుప్తా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమెకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
 
దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రోజ్‌ వ్యాలీ స్కామ్‌లో ఆమె పేరు రావడమే. ఇప్పటికే ఈ స్కామ్ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్జీత్ ఛటర్జీతో పాటు.. పలువురు నటీనటులు, ప్రముఖులకు ఈడీ తాఖీదులు పంపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీతుపర్ణసేన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments