Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ

Webdunia
బుధవారం, 10 జులై 2019 (14:17 IST)
టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం "ఘటోత్కచుడు". ఇందులో రీతుపర్ణ సేన్‌గుప్తా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమెకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
 
దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రోజ్‌ వ్యాలీ స్కామ్‌లో ఆమె పేరు రావడమే. ఇప్పటికే ఈ స్కామ్ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్జీత్ ఛటర్జీతో పాటు.. పలువురు నటీనటులు, ప్రముఖులకు ఈడీ తాఖీదులు పంపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీతుపర్ణసేన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments