Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయింది : మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (17:11 IST)
తెలుగు చిత్రసీమలో మరో సినీ దిగ్గగజం నేలరాలింది. రెబెల్ స్టార్‌గా పేరుగడించిన సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. వీరిలో డాక్టర్ మోహన్ బాబు కూడా ఉన్నారు. 
 
ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయిందన్నారు. కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒక ఆత్మీయుడుని కోల్పోయామని, ఆయన నుంచి మంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. 
 
అలాగే, హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. 50 యేళ్లుగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. సినీ రంగంపై తనదైన ముద్రవేసారని కీర్తించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments