Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయింది : మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (17:11 IST)
తెలుగు చిత్రసీమలో మరో సినీ దిగ్గగజం నేలరాలింది. రెబెల్ స్టార్‌గా పేరుగడించిన సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. వీరిలో డాక్టర్ మోహన్ బాబు కూడా ఉన్నారు. 
 
ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయిందన్నారు. కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒక ఆత్మీయుడుని కోల్పోయామని, ఆయన నుంచి మంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. 
 
అలాగే, హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. 50 యేళ్లుగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. సినీ రంగంపై తనదైన ముద్రవేసారని కీర్తించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments