Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంది అవార్డుల వివాదం... మద్దినేని ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు వర్మ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాల

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (20:32 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు.
 
రాంగోపాల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ, కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు. ఆయన పోస్టును యథాతథంగా రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి కమిటీలో ఎలా నియమించారంటూ ప్రశ్నిస్తూ దీనికి ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments