Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారికి నైవేద్యంగా విస్కీ సమర్పించిన దర్శకుడు ఆర్జీవీ

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:20 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. చర్చనీయాంశం కూడా. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తద్వారా వార్తల్లో నిలిచారు 
 
తాను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నేత కొండా సురేఖ నివాసంలో ఉన్నానని, సమ్మక్క దేవికి మెక్‌డోవెల్‌ విస్కీ నైవేద్యంగా ఇస్తున్నానని చెప్పారు.
 
"కొండా మురళి, కొండా సురేఖ చూస్తుండగా కొండ నివాసంలోని సమ్మక్క దేవికి నేను మెక్‌డోవెల్ విస్కీని అందిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు. అతని పోస్ట్‌పై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments