Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారికి నైవేద్యంగా విస్కీ సమర్పించిన దర్శకుడు ఆర్జీవీ

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:20 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. చర్చనీయాంశం కూడా. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తద్వారా వార్తల్లో నిలిచారు 
 
తాను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నేత కొండా సురేఖ నివాసంలో ఉన్నానని, సమ్మక్క దేవికి మెక్‌డోవెల్‌ విస్కీ నైవేద్యంగా ఇస్తున్నానని చెప్పారు.
 
"కొండా మురళి, కొండా సురేఖ చూస్తుండగా కొండ నివాసంలోని సమ్మక్క దేవికి నేను మెక్‌డోవెల్ విస్కీని అందిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు. అతని పోస్ట్‌పై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments