Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కంటే రానాకే పాపులారిటీ : డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. పవన్ అభిమానిని అంటూనే సైలెంటుగా సెటైర్లు వేశారు. 'భీమ్లా నాయక్' ట్రైలర్ సోమవారం విడుదల కాగా, శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. వీటిపై ఆర్జీవీ స్పందించారు. 
 
"బాలీవుడ్‌లో పవన్ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉందన్నారు. దీనికి కారణ బాహుబలి. ఈ సినిమాలో రానా విలన్‌గా కాకుండా హీరోగా కనిపించే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు. 
 
అంతటితో ఆగని వర్మ... "భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ చాలా రానా పాపులారిటీని పెంచేందుకే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్టు కనిపిస్తుందన్నారు. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను' అంటూ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ టీట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments