Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కంటే రానాకే పాపులారిటీ : డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. పవన్ అభిమానిని అంటూనే సైలెంటుగా సెటైర్లు వేశారు. 'భీమ్లా నాయక్' ట్రైలర్ సోమవారం విడుదల కాగా, శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. వీటిపై ఆర్జీవీ స్పందించారు. 
 
"బాలీవుడ్‌లో పవన్ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉందన్నారు. దీనికి కారణ బాహుబలి. ఈ సినిమాలో రానా విలన్‌గా కాకుండా హీరోగా కనిపించే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు. 
 
అంతటితో ఆగని వర్మ... "భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ చాలా రానా పాపులారిటీని పెంచేందుకే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్టు కనిపిస్తుందన్నారు. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను' అంటూ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ టీట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments