Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లో క్రాకర్స్ పేల్చిన వారికి పిచ్చి పట్టిందా? ఆర్జీవీ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (11:06 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్‌లో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది. 
 
థియేటర్‌లో ఏకంగా క్రాకర్స్‌ కాల్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. థియేటర్‌లో బాణాసంచా కాల్చడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అకా ఆర్జీవీ కూడా స్పందించారు. థియేటర్లో క్రాకర్స్ కాల్చిన వారికి పరోక్షంగా పిచ్చి పట్టిందని అన్నారు.
 
 థియేటర్లో క్రాకర్లు పేలడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానం పేరుతో ఇతర ప్రేక్షకులను వేధించడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments