Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైఖేల్ జాక్సన్‌ చూసినప్పుడు ఆయనేదో చెప్పారు.. కానీ వినబడలేదు: ప్రభుదేవా

ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:51 IST)
ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప్పాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సమయంలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు విపరీతంగా ఉన్నారని, ఆ సందర్భంలో ఆయనేదో మాట్లాడారు కానీ, తనకు వినపడలేదని ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. 
 
కానీ జాక్సన్ ముఖాన్ని మాత్రం అలా చూస్తుండిపోయానని వెల్లడించాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫొటో కూడా తీశారని, ఆ ఫొటో తన వద్ద లేదని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఎలా ఫీలవుతారో.. మైఖేల్ జాక్సన్‌ని ముంబయిలో తాను చూసినప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments