Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదల రీత్యా ప్రజలకు అల్లకల్లోలం అయ్యారు. ప్రభుత్వాలు, కొందరు పెద్దలు తగినంద సాయం చేస్తూ తోడుగా వున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్. టి.. ఆర్. తోపాటు పలువురు సాయం చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తన సాయంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ కుటుంబీకులు వారి ఊరిలోకానీ మరెక్కడైనా కానీ ఇలాంటి ఉప్రదవాలు వస్తే తగు విధంగా స్పందిస్తుంటారు. ఇందులో క్రిష్టంరాజు ముందు వుండేవారు. 
 
కాగా, ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతీ నేత్రుత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తర్వాత కల్కి సెక్వెల్ తోపాటు రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments