Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదల రీత్యా ప్రజలకు అల్లకల్లోలం అయ్యారు. ప్రభుత్వాలు, కొందరు పెద్దలు తగినంద సాయం చేస్తూ తోడుగా వున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్. టి.. ఆర్. తోపాటు పలువురు సాయం చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తన సాయంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ కుటుంబీకులు వారి ఊరిలోకానీ మరెక్కడైనా కానీ ఇలాంటి ఉప్రదవాలు వస్తే తగు విధంగా స్పందిస్తుంటారు. ఇందులో క్రిష్టంరాజు ముందు వుండేవారు. 
 
కాగా, ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతీ నేత్రుత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తర్వాత కల్కి సెక్వెల్ తోపాటు రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments