Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తి సరసన రష్మిక మందన.. వదులుకుంటుందా ఏమిటి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:55 IST)
గీతగోవిందం హిట్టయ్యాక రష్మిక మందనకు మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కామ్రేడ్‌లో నటిస్తున్న ఆమె, నితిన్ జోడీగా 'భీష్మ' చేయనుంది. తెలుగులోనే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో వుంది. అంతేగాకుండా కోలీవుడ్‌లోనూ ఛాన్సులు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
 
తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే అవకాశం వున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments