Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు భర్తతో రానున్న రష్మీ గౌతమ్?

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (14:26 IST)
బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ ద్వారా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
లేటెస్ట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే రష్మీ కి ఇటీవలే రహస్యంగా పెళ్లి జరిగిపోయిందట. ఈ విషయం బయటకి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే పెళ్ళైన విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేది ఆమె అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న.. అయితే రష్మీ కేవలం సస్పెన్స్ మైంటైన్ చేస్తుందని.. త్వరలోనే ఆమె శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో తన భర్తతో కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇంతకీ రష్మీ పెళ్లాడింది సుడిగాలి సుధీర్ నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే రష్మీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. 
 
ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు.. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో రష్మీ కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments