Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ వంద ఎకరాలు కొనేసిందట.. ఆ భూమిలో ఏం చేయబోతుందో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:45 IST)
జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమై ప్రస్తుతం యాక్టర్‌గా మారిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం వేరొక అవతారం ఎత్తనుంది. వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం. వంద ఎకరాల మేర భూమిని కొనుగోలు చేసిన ఈమె.. ఆ భూములతో వ్యవసాయం చేయనుందట. 
 
ఆర్గానిక్ వ్యవసాయం కోసం ఈ భూములు కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా.. కొన్ని పొలాలు కౌలుకు ఇచ్చి సాగుచేయాలనే ఆలోచనలో వుందని వార్తలు వస్తున్నాయి. ఇక యాంకర్‌గా కెరీర్ మరో ఐదేళ్లు గడిచే ఛాన్సుండటంతో.. ఆ తర్వాత తాను కొన్న వ్యవసాయ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చునని.. రష్మీ భావిస్తుందట.
 
తాను కొన్న వ్యవసాయ భూముల్లో రష్మీ ఎక్కువగా కోకా, మామిడి, నేరేడు వంటి పండ్లకు సంబంధించిన పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్ ఈ వ్యవసాయ భూముల్లో తన పెంపుడు కుక్కతో షికారుకు కూడా వెళ్లింది. ఆ ఫోటోలను రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments