Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా

Webdunia
శనివారం, 4 మే 2019 (17:06 IST)
వరుసగా విజయవంతమైన సినిమాలు చేసిన రాశీఖన్నా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. చాలారోజుల పాటు ఖాళీగానే ఉన్నారు. అవకాశాలు రాకపోయినా ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళలేదు రాశీ ఖన్నా. అయితే ఈమధ్య షాపింగ్‌లకు ఫ్రెండ్స్‌‍తో ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నారు. తన సొంత కారును తోలుకుంటూ వెళుతున్నారు. 
 
అయితే తాను తిరిగే ప్రాంతంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉంటే మాత్రం కారు ఆపి మారి క్లాస్ పెరుకుతోందట రాశీ ఖన్నా. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకోనివారికంతా దారిలో చెబుతూ వెళుతోందట. అయితే రాశీఖన్నా చెబుతున్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ చెబుతున్నారట. 
 
రాశీఖన్నాతో పాటు కారులో వెళ్ళే స్నేహితులు కూడా నీకెందుకు ఇవన్నీ... వెళదాం పదా అని చెబుతున్నారట. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. నా తండ్రి నాకు చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని. అందుకే నేను ట్రాఫిక్స్ రూల్స్‌ను వాహనదారులకు చెబుతాను.. చెబుతూనే ఉంటానంటోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments