Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:11 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం ఆయన "విశ్వంభర" చిత్రంలో ఆయన బీజీగా నటిస్తున్నారు. మరోవైపు, "దసరా" మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఒకపుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్న సమాచారం. 
 
ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల సూచన చేయగా మెగాస్టార్ చిరంజీవి సైతం సమ్మతం తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో సైతం ట్రెండ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments