Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ రామాయణం- ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (15:30 IST)
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం కథ సినిమాగా రూపొందుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ కోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నాడు. 
 
రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో అయోధ్య, మిథిలా నగర్ మందిరాలు కూడా ఉన్నాయి. 
 
త్రీడీ డిజైన్ ప్రకారం ఏర్పాటు చేయనున్న ఈ హాలు పనులు వచ్చేనెల 15 నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments