Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ రామాయణం- ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (15:30 IST)
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం కథ సినిమాగా రూపొందుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ కోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నాడు. 
 
రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో అయోధ్య, మిథిలా నగర్ మందిరాలు కూడా ఉన్నాయి. 
 
త్రీడీ డిజైన్ ప్రకారం ఏర్పాటు చేయనున్న ఈ హాలు పనులు వచ్చేనెల 15 నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments