సాయిపల్లవి బిజీ బిజీ.. టెన్షన్ పడుతున్న రానా.. అంతా విరాటపర్వం కోసం..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:29 IST)
ఫిదా బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం ఏరికోరి మరీ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా సాయిపల్లవి యువ సామ్రాట్ నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. అయితే... రీషూట్ చేయాలి అంటూ సాయి పల్లవి డేట్స్ మళ్లీ తీసుకున్నారు. సాయిపల్లవి కూడా శేఖర్ కమ్ముల డేట్స్ అడగడంతో కాదనలేక ఓకే చెప్పింది.
 
ప్రస్తుతం లవ్ స్టోరీ‌కి సంబంధించి రీషూట్ లో సాయిపల్లవి నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న వేదాళం రీమేక్‌లో నటించనుందని తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి మెగాస్టార్ సిస్టర్‌గా నటించనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాల కంటే ముందు నుంచి సాయిపల్లవి విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.
 
అయితే.. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ని ఇంకా ప్రారంభించలేదు. సాయిపల్లవి వరుసగా డేట్స్ ఇస్తూ బిజీ అవుతుండడంతో తమ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడుతుందనే ఉద్దేశ్యంతో రానా టెన్షన్ పడుతున్నాడని టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments