Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు...(Video)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పీక కోసుకుంటానన్నారు బండ్ల గణేష్. ఇది కాస్త సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది. బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో ఆందోళన కనిపించింది. కానీ కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకున్న తరువాత ఆరు రోజుల పాటు బండ్ల గణేష్ కనిపించకుండా తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమై శ్రీవారిని దర్శించుకున్నారు.
 
తాజాగా బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బండ్ల గణేష్ ఒక వెధవ. అతడికేం తెలియదు. రాజకీయ అనుభవం లేదు. రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడాడు. ముందు రాజకీయ నాయకులతో బాగా కలువు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలుసుకో. అంతే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడి నీ విలువ దిగజార్చుకోవద్దు. ముందు నీ మూలాలు తెలుసుకో గణేశా'' అంటూ చెడామడా తిట్టేసింది బండ్ల గణేష్‌ని. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్, నటి రమ్యశ్రీ తనను బూతులు తిట్టినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. 

బండ్ల గణేష్ బ్లేడుతో కోసుకుంటానన్నారుగా అంటే ఏమన్నారో చూడండి.. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments