Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు...(Video)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పీక కోసుకుంటానన్నారు బండ్ల గణేష్. ఇది కాస్త సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది. బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో ఆందోళన కనిపించింది. కానీ కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకున్న తరువాత ఆరు రోజుల పాటు బండ్ల గణేష్ కనిపించకుండా తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమై శ్రీవారిని దర్శించుకున్నారు.
 
తాజాగా బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బండ్ల గణేష్ ఒక వెధవ. అతడికేం తెలియదు. రాజకీయ అనుభవం లేదు. రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడాడు. ముందు రాజకీయ నాయకులతో బాగా కలువు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలుసుకో. అంతే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడి నీ విలువ దిగజార్చుకోవద్దు. ముందు నీ మూలాలు తెలుసుకో గణేశా'' అంటూ చెడామడా తిట్టేసింది బండ్ల గణేష్‌ని. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్, నటి రమ్యశ్రీ తనను బూతులు తిట్టినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. 

బండ్ల గణేష్ బ్లేడుతో కోసుకుంటానన్నారుగా అంటే ఏమన్నారో చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments