Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు...(Video)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పీక కోసుకుంటానన్నారు బండ్ల గణేష్. ఇది కాస్త సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది. బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో ఆందోళన కనిపించింది. కానీ కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకున్న తరువాత ఆరు రోజుల పాటు బండ్ల గణేష్ కనిపించకుండా తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమై శ్రీవారిని దర్శించుకున్నారు.
 
తాజాగా బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బండ్ల గణేష్ ఒక వెధవ. అతడికేం తెలియదు. రాజకీయ అనుభవం లేదు. రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడాడు. ముందు రాజకీయ నాయకులతో బాగా కలువు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలుసుకో. అంతే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడి నీ విలువ దిగజార్చుకోవద్దు. ముందు నీ మూలాలు తెలుసుకో గణేశా'' అంటూ చెడామడా తిట్టేసింది బండ్ల గణేష్‌ని. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్, నటి రమ్యశ్రీ తనను బూతులు తిట్టినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. 

బండ్ల గణేష్ బ్లేడుతో కోసుకుంటానన్నారుగా అంటే ఏమన్నారో చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments