Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ సీక్వెల్.. పవర్ ఫుల్ పాత్రల్లో రమ్యకృష్ణ, సంజయ్ దత్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (11:23 IST)
కన్నడ, తెలుగు, హిందీల్లో విడుదలైన కేజీఎఫ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రెండో భాగానికి సంబంధించి సంజయ్ దత్, రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. ఈ సినిమాలో భారత రాష్ట్రపతి రిమికా సేన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ .. కొత్తగా క్రియేట్ చేసిన ఒక పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు. 
 
దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయని సినీ యూనిట్ వెల్లడిస్తోంది. క‌న్నడ చిత్రపరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా గుర్తింపు పొందిన చిత్రం కేజీఎఫ్. గత డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది. కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments