Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టులో చెర్రీ - తారక్ (వీడియో)

దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్ర కథకు

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (11:59 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్ర కథకు సంబంధించిన గ్రౌండ్‌వర్క్‌ను దర్శకుడు రాజమౌళి ఎపుడో ప్రారంభించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి టెస్ట్ షూట్‌ చేసేందుకు హీరోలతో కలిసి లాస్ ఏంజెల్స్‌కు చేరుకున్నారు. ఇందుకోసం హీరోలు తారక్, చెర్రీలు బుధవారం లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో దిగారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో హీరో రాంచరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments