Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే జగన్.. నీ చుట్టూ డేంజరస్ పీపుల్స్ ఉన్నారు.. జాగ్రత్తగా ఉండు' : ఆర్జీవి ట్వీట్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నలు సంధించారు. 
 
వీటికి మంత్రులు కూడా ఏమాత్రం తగ్గకుండా ధీటుగా కౌంటరించారు. అయినా ఆర్జీవీ ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. పిమ్మట ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబు పేల్చారు. 
 
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సెన్షేషన్ అయింది. "వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్. జగన్.. చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్... నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండు" అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో ఏపీ సీఎంను వర్మ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments