Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే క్రిష్.. నిన్ను చూస్తే నాకు అసూయ'గా ఉంది : రాంగోపాల్ వర్మ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపా

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (05:23 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు 'గౌతమిపుత్ర' దర్శకుడు క్రిష్‌ను వదిలిపెట్టలేదు. తాజాగా ఆయన క్రిష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. 
 
ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసిందని, జాతీయ, అంతర్జాతీయ హక్కులు కొంటోందని చెప్పిన వర్మ తర్వాత ట్వీట్‌లను కొనసాగించాడు. ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సింగిల్ షోతో క్రిష్ నాలుగు కంపెనీలతో సంతకం చేశాడని వెల్లడించడమే కాక.. ‘హే క్రిష్.. నాకు అసూయ’గా ఉందని వ్యాఖ్యానించాడు. ‘ఈ నాలుగు కంపెనీల్లో ఒకటి ‘ఏకే’ అని నాకు తెలుసు.. రెండోది ‘ఎస్‌కే’ అని విన్నాను. కన్‌ఫర్మ్ చేయవా’ అంటూ ట్వీట్ చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments