Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయ నాయకులు కరాటే.. బాక్సింగ్, కర్ర సాము నేర్చుకోవాలి : ఆర్జీవీ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:58 IST)
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పట్టాభితో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. యుద్దానికి మేము సై… అంటే మేము సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
అయితే తాజాగా రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్‌లో స్పందించే వర్మ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు కరాటే, బాక్సింగ్… కర్ర సాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
రాజకీయ నాయకుల విమర్శలు…ఆగ్రహం చూస్తుంటే వర్మ చేసిన కామెంట్లు నిజమేనని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “కొండా” అనే టైటిల్ తో కొండా సురేఖ దంపతుల కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments