Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’.. మీ అందరికి సారీ: రాంగోపాల్ వర్మ

నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (09:47 IST)
నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
తన ట్వీట్‌తో మహిళలను వర్మ అవమానించారని ఆరోపిస్తూ హిందూ జన్‌జాగరణ్‌ సమితి అనుబంధ సంస్థ అయిన రణ్‌రాగిని.. మపుసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై సైబర్‌ క్రైం చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సాయంత్రం వర్మ ట్విటర్‌లో మహిళాలోకానికి క్షమాపణలు కోరారు.
 
‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఉద్దేశపూర్వకంగా కాదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలి’’ అని వర్మ ట్విటర్‌లో రాశారు. అయితే.. తన ట్వీట్‌తో పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి మాత్రం తాను క్షమాపణలు కోరడం లేదని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొనడం గమనార్హం. ‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments