చెర్రీ ఫ్యాన్స్ అదుర్స్.. మండే ఎండలో బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ ఇచ్చారు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:58 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికగా గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెర్రీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో ముంబై, షోలాపూర్, భీంవండి, అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ను భారీస్థాయిలో పంచిపెట్టారు. 
 
చరణ్‌కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 
ఇప్పటికే చెర్రీ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఎన్జీవోలు, ది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, RRR స్టార్ రక్తదాన శిబిరాలు, కంటి తనిఖీ శిబిరాలు, కోవిడ్ సహాయ శిబిరాలు, అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలకు మద్దతిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments