Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఢిల్లీ రానున్న రామ్‌చరణ్‌, మోదీతో భేటీ

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (19:38 IST)
Ramcharan wlcome poster
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రేపు అనగా శుక్రవారం 17వ తేదీన ఇండియా రానున్నారు. ఇప్పటివరకు ఆస్కార్‌ అవార్డు వేడుకలలో బిజీగా వున్న చరణ్‌ రేపు ఉదయం 8.55ంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్నినల్‌3లో దిగనున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అనంతరం ఆయన ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఎ.ఆర్‌. రెహమాన్‌ కలిసి భేటీ కానున్నారు. ఇది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఎన్‌.టి.ఆర్‌. పాల్గొనడని తెలిసింది.
 
ఇప్పటికే ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాతో రామ్‌ చరణ్‌కు గ్లోబల్‌ హీరోగా పేరు రావడంతో మరింత పాపులర్‌ అయ్యాడు. కాగా, ఆస్కార్‌ నామినేషన్‌ సందర్భంగా కొన్ని అపశ్రుతులు తలెత్తాయని ఇటీవలే ఎ.ఆర్‌. రెహమాన్‌ కూడా తెలియజేశారు. ఆస్కార్‌ నామినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్‌ వుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇక రామ్‌ చరణ్‌కు హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌కు సత్కారం చేయబోతోన్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments