Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో కలిసి తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (11:01 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి బుధవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన కుమార్తె క్లీంకారతో కలిసి వారు తొలిసారి తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టినరోజు కావడంతో తమ బిడ్డతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ సుప్రభాత సేవలో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా కుటుంబంతో కలిసి వారు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
 
శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు వేద పండితులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైవు రామ్ చరణ్‌ను పలుకరించేందుకు భక్తులతో పాటు ఆయన అభిమానాలు అమిత ఉత్సాహాన్ని చూపారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయం వద్దకు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం.. వేట కత్తులతో కలర్ ల్యాబ్‌ ఓనర్ హత్య

విశృంఖల ప్రేమకు చిరునామాగా మెట్రో రైళ్లు! బెంగుళూరు మెట్రోలో యువకుడి విపరీత చర్య! (Video)

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments