Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో కలిసి తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (11:01 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి బుధవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన కుమార్తె క్లీంకారతో కలిసి వారు తొలిసారి తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టినరోజు కావడంతో తమ బిడ్డతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ సుప్రభాత సేవలో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా కుటుంబంతో కలిసి వారు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
 
శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు వేద పండితులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైవు రామ్ చరణ్‌ను పలుకరించేందుకు భక్తులతో పాటు ఆయన అభిమానాలు అమిత ఉత్సాహాన్ని చూపారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయం వద్దకు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments