Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టచ్ డౌన్ రామ్ చరణ్ దంపతులు గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు

డీవీ
శనివారం, 13 ఏప్రియల్ 2024 (16:25 IST)
Ramcharan at airport
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పాప క్లింకార తో కలిసి చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ వేడుకలో గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు.
 
Ramcharan at airport
నేడు అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్‌ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయ‌నున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్‌ డాక్టర్‌ ఐసరి కె.గణేశ్‌ అధ్యక్షత వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments