Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టచ్ డౌన్ రామ్ చరణ్ దంపతులు గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు

డీవీ
శనివారం, 13 ఏప్రియల్ 2024 (16:25 IST)
Ramcharan at airport
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పాప క్లింకార తో కలిసి చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ వేడుకలో గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు.
 
Ramcharan at airport
నేడు అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్‌ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయ‌నున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్‌ డాక్టర్‌ ఐసరి కె.గణేశ్‌ అధ్యక్షత వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments