Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టచ్ డౌన్ రామ్ చరణ్ దంపతులు గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు

డీవీ
శనివారం, 13 ఏప్రియల్ 2024 (16:25 IST)
Ramcharan at airport
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పాప క్లింకార తో కలిసి చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ వేడుకలో గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు.
 
Ramcharan at airport
నేడు అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్‌ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయ‌నున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్‌ డాక్టర్‌ ఐసరి కె.గణేశ్‌ అధ్యక్షత వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments