Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి 4 యేళ్లు పట్టింది : రామ్ చరణ్

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:47 IST)
'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ధృవ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించడం పెద్ద ఎసెట్ అయింది. నేను, మామ అల్లు అరవింద్ కలిసి సినిమా చేస్తే మా కన్నా ఎక్కువ సంతోషించేది మా అమ్మగారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావడం ఆనందాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిట్టిన చిత్రమిది. నాన్న సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసని ఎప్పటికి మర్చిపోను. పరేషాన్ పాటలో రకుల్‌ని చూసి అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నంబర్స్‌ని పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే కొత్త కథలు చేయలేను. అలాగే రికార్డుల గురించి కూడా పట్టించుకోనని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments