ఆ హీరోయిన్ కళ్లు అంటే ఇష్టమంటున్న చెర్రీ... ఉపాసన కళ్లు నచ్చలేదా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:00 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈమె గురించి హీరో చెర్రీ ఓ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కైరా అద్వానీ శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్లు చాలా అందంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పైగా, గతంలో తనకు సరైన డ్యాన్స్ పార్టనర్ తమన్నా అని చెప్పానని, ఇపుడు కైరా అద్వానీ మంచి డాన్సింగ్ పార్టనర్ అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చారు. అయితే, కైరా అద్వానీ కళ్లు అంటే ఇష్టమని చెప్పిన చెర్రీకి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కైరా నేత్రాలు సరే.. భార్య ఉపాసన కళ్లు బాగోలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని రామ్ చరణ్ వివరించాడు. 'వినయ విధేయ రామ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శరీరమంతా టూటూలతో కనిపిస్తాను. అవి స్టిక్కర్లతో వేసిన టూటూ. అవి వేయడానికి 2 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. స్టిక్కర్లు తొలగించే సమయంలో చాలా నొప్పిగా కలిగేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments