Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌‌ను పల్లెటూరి కుర్రోడిగా చూపించనున్న రామ్ చరణ్

'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా త

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (17:15 IST)
'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నారు. కథప్రకారం 1980-90 కాలంనాటి కథగా రాసుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో పలు చిత్రాలు చేసినా.. 'గోవిందుడు అందరివాడేలే'.. చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సుకుమార్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. 
 
కాగా, చిత్రం కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ పెడితే ఫ్యాన్స్‌ నుంచి అనూహ్యస్పందన వస్తోంది. అక్కడ కంట్రోల్‌ చేయడం కష్టమని.. ఔట్‌డోర్‌కు సంబంధించిన షాట్స్‌ను కొన్ని తీసి.. ఇంటికి సంబంధించిన వరకు సెట్‌వేసి తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఫిలింసిటీని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి రాశీఖన్నా కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ సాగనున్నందని తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments