Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీని కలిసిన ఆర్ఆర్ఆర్ స్టార్ చెర్రీ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (22:02 IST)
Dhoni
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రామ్ చరణ్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. తిన్నగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా టాలీవుడ్ టాప్ హీరో అయిన రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో రాజకీయ నేపథ్యం గల గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. అంతేగాకుండా ఇందులో ఎస్‌జే సూర్య, అంజలి,  శ్రీకాంత్, సముద్రకని వంటి అగ్ర తారాగణం ఇందులో నటిస్తున్నారు. 

Dhoni- Ramcharan

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments