Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త ప్రకటన

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (09:25 IST)
parle
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఉత్పత్తికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించ‌నున్నాడు. భార‌త బీవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్ప‌త్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 
 
ఇప్ప‌టికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌క‌ర్త‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలియాతో క‌లిసి చెర్రీ త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆలియాల‌తో క‌లిసి చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments