Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు విశిష్ట కానుక.. ఏంటదో తెలుసా?

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (16:32 IST)
Upasana
టాలీవుడ్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రజ్వల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ విశిష్ట కానుకను బహూకరించింది. ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఓ ఉయ్యాలను ఉపాసనకు స్వయంగా అందించారు. దీనిపై ఉపాసన ట్విట్టర్‌లో స్పందించారు. 
 
ప్రజ్వల ఫౌండేషన్ వారు హృదయపూర్వకంగా అందించిన ఈ కానుక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉయ్యాలను స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments