Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం..

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:35 IST)
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు అనుష్క వెరైటీగా ప్రమోషన్‌ను ప్రారంభించింది. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్ చేపట్టింది. 
 
తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆపై తనకు ఇష్టమైన వంటకాన్ని అందరితో పంచుకున్నానని.. ఇప్పుడు ఛాలెంజ్‌ను ప్రభాస్‌కు విసురుతున్నానని తెలిపింది.  
 
ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాన్ని ఎలా చేయాలో షేర్ చేశాడు. ఆపై రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్‌కు చెర్రీ కూడా స్పందించాడు. 
 
తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాని తయారీ విధానాన్ని కూడా వివరించాడు. రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!

నీట్ యూజీలో తప్పులు జరిగిన మాట వాస్తవమే.. కానీ రద్దు చేయొద్దు : ఎన్.టి.ఏ!!

కాటేసిన పాము పట్టుకుని కొరికిన బీహార్ వారీ.. పాము చనిపోయింది.. మనిషి బతికాడు.. ఎక్కడ?

ప్రాధేయపడినా కాపురానికి రాని భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం