Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం.. రూ.1.5కోట్లుగా అప్.. ఎందుకంత పెంచేసింది?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (13:32 IST)
టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికాన్ని పెంచేసిందట. రవితేజతో కిక్ 2 ఫ్లాప్ అయినప్పటికీ.. రకుల్ బ్రూస్‌లోపై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టైతే మాత్రం రూ.1.5 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే భారీ ప్రాజెక్టులు అమ్మడి చేతులో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్త సినిమాలో సైన్ చేయాలంటే రూ.1.5 కోట్లు పుచ్చుకోవాల్సిందేనని రకుల్ డిసైడైపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు కోటి రూపాయల్ని రకుల్ ప్రీత్ సింగ్ పుచ్చుకుంది. ఇంక రెమ్యునరేషన్‌ను పెంచుకునే దిశగా ప్లాన్ చేసేసింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments