Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబులిస్తే శత్రు శిబిరాలపై దాడి చేసి మట్టుబెడతా : రాఖీ సావంత్

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:19 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే భరతమాత కోసం ప్రాణాలు అర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ప్రకటించింది. పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ భారతమాత కోసం తాను చనిపోవడానికి సిద్ధమని ప్రకటించారు. 
 
తనకు 50 నుంచి 100 బాంబులు ఇస్తే, శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి, వారిని మట్టుబెట్టి వస్తానని వెల్లడించింది. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ సరైన చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడింది. తాను కేంద్ర చర్యలను సమర్థిస్తున్నానని, పాకిస్థాన్‌కు సరైన సమాధానాన్నే ఇచ్చామని చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్ అదుపులో ఉన్న పైలట్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
 
కాగా, పుల్వామా ఉగ్రదాడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే మొహ్మద్ ఉగ్రతండాలపై భారత్ వైమానిక దాడులు, పాకిస్థాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చంటూ ప్రచారం సాగుతోంది. ఈ యుద్ధంలో తాను కూడా పాల్గొంటానని రాఖీ సావంత్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments