Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలెంటైన్స్ డే : రాఖీ సావంత్ బాంబు - భర్తకు బైబై

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:55 IST)
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బాంబు పేల్చారు. తన భర్తతో తెగదెంపులు చేసుకోనున్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని చెప్పుకొచ్చింది. అయితే, తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి పురస్కరించుకుని ఆమె కీలక ప్రకటన చేసింది. 
 
"ప్రియమైన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు... నేను రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను రితీష్ చాలా చర్చించాం. కానీ, ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకుని, సంతోషాగం విడిపోవాలని డిసైడ్ అయ్యాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments