Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు జరిగింది.. ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పిన 'రోబో 2.0' దర్శకుడు శంకర్

తమిళ దర్శకుడు శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:14 IST)
తమిళ దర్శకుడు ఎస్.శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇరువురుని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శంకర్ రంగంలోకి దిగారు. దాడి ఘటనపై విచారం వ్యక్తంచేశారు. క్షమాపణలు తెలియజేశారు. దాడి విషయం తనకు తెలియదని, అప్పుడు సెట్‌లో తాను లేనని చెప్పారు. అయితే జర్నలిస్టులపై దాడి జరక్కుండా ఉండాల్సిందని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని మీడియాకు హామీ ఇచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments