Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు జరిగింది.. ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పిన 'రోబో 2.0' దర్శకుడు శంకర్

తమిళ దర్శకుడు శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:14 IST)
తమిళ దర్శకుడు ఎస్.శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇరువురుని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శంకర్ రంగంలోకి దిగారు. దాడి ఘటనపై విచారం వ్యక్తంచేశారు. క్షమాపణలు తెలియజేశారు. దాడి విషయం తనకు తెలియదని, అప్పుడు సెట్‌లో తాను లేనని చెప్పారు. అయితే జర్నలిస్టులపై దాడి జరక్కుండా ఉండాల్సిందని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని మీడియాకు హామీ ఇచ్చాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments