Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:12 IST)
దక్షిణాది స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన చెందారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడటం.. ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి మరింత ధీనంగా మారిపోవడం.. కరోనాతో ఎంతోమంది ఆసుపత్రి పాలవ్వడం రజినీని తీవ్రంగా కలచి వేసిందట. 
 
అంతేకాదు గత కొన్నిరోజుల ముందు కాంచీపురంకు చెందిన ఆర్ముగం అనే రోజువారీ కూలీ తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకోవడం రజినీని మరింత చలింపజేసిందట. ఇదంతా తలుచుకుని రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట.
 
కాస్త ఆలోచించండి.. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు.. లాక్ డౌన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నా అభిమానులు ముందుకు రండి.. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా రజినీకాంత్ ట్వీట్ చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

వయసు 73 - ఏక బిగువున 51 పుషప్స్... ఆశ్చర్యపరిచిన తమిళనాడు గవర్నర్ (Video)

ఇరాన్‌ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం - విష వాయువులు లీక్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments