Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ 50 ల‌క్ష‌ల విరాళం

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:21 IST)
Rajani kanth (tw)
క‌రోనా కార‌ణంగా రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్ర‌ముఖుల‌నుంచి విత‌ర‌ణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గ‌త కొద్దిరోజులుగా హీరోలు కొంద‌రు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమ‌వారంనాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ షేర్ చేసుకున్నారు.
 
Sowndarya (tw)
కాగా, రెండు రోజుల‌కు ముందే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు క‌లిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామ‌గారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను క‌లిసిన‌వారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments