Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప పెద్ద దర్గాలో రజనీకాంత్ - ఏఆర్ రెహ్మాన్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత కడప పెద్ద దర్గా (ఆమీన్ పీర్ దర్గా)లో సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌లు గురువారం ప్రత్యక్షమయ్యారు. తిరుమల పర్యటనకు వెళ్లిన రజనీకాంత్.. గురువారం వేకువజామున శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. అక్కడ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. అక్కడ ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పెద్ద దర్గాను దర్శనం చేసుకున్నారు. 
 
అంతకుముందు గురువారం ఉదయం రజనీకాంత్, తన కుమార్తె ఆశ్వర్యతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వారు ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా తితిదే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. 
 
ఈ నెల 12వ తేదీన రజనీకాంత్ తన 72వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెల్సిందే. ఆ రోజున ఆయన చెన్నైలో లేరు కూడా. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికి తిరుమలకు చేరుకున్న రజనీకాంత్ గురువారం శ్రీవారి దర్శనం చేసుుకని అక్కడ నుంచి కడపకు చేరుకున్నారు. 
 
రజనీకాంత్, ఏఆర్ రెహ్మాన్‌లు అమీన్ పీర్ దర్గా దర్శనం కోసం వస్తుండటంత జిల్లా యంత్రాంతం తగిన ఏర్పాట్లుచేసింది. కాగా, ఐశ్వర్య దర్శకత్వం వహించే కొత్త చిత్రం లాల్ సలామ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments