Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వేల థియేటర్లలో రజినీకాంత్ "2.O"

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రంలో గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ విడుదలకానుంది. 
 
ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2డి, 3డి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అమెరికా ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
 
యూఎస్‌లో ఈ సినిమాను 16,000 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు అత్యధిక 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాగా 2 పాయింట్ ఓ రికార్డ్ సృష్టించింది. 
 
తమిళనాడులో 250 నుంచి 300 3డి స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments