Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వేల థియేటర్లలో రజినీకాంత్ "2.O"

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రంలో గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ విడుదలకానుంది. 
 
ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2డి, 3డి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అమెరికా ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
 
యూఎస్‌లో ఈ సినిమాను 16,000 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు అత్యధిక 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాగా 2 పాయింట్ ఓ రికార్డ్ సృష్టించింది. 
 
తమిళనాడులో 250 నుంచి 300 3డి స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments