Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వేల థియేటర్లలో రజినీకాంత్ "2.O"

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రంలో గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ విడుదలకానుంది. 
 
ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2డి, 3డి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అమెరికా ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
 
యూఎస్‌లో ఈ సినిమాను 16,000 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు అత్యధిక 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాగా 2 పాయింట్ ఓ రికార్డ్ సృష్టించింది. 
 
తమిళనాడులో 250 నుంచి 300 3డి స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments