Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డంలేదో చెప్పేసిన రాజ‌మౌళి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:19 IST)
Rajamouli
పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రస్తుతం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎందుకు రావ‌డంలేదో వివరించారు. ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన `హ్యాపీ బ‌ర్త్‌డే` ప్ర‌మోష‌న్‌లో భాగంగా బుధ‌వారంనాడు మియాపూర్‌లోని ఎ.ఎం.బిమాల్‌లో జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌నీ ప్ర‌శంసిస్తూ, ద‌ర్శ‌కుడు రితేష్ రానాను అభినందించారు. అంత‌కుముందు మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రం ఆయ‌న చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, ఇది స‌రియ‌ల్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీశారు. అయితే ఈమ‌ధ్య జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఎందుకంటే, ఏది జేసినా ఫుల్ ప్లెడ్జ్ గా చేయాలి. కామెడీ ఫుల్ జోష్‌తో తీయాలి. ఇర‌గ‌బ‌డి న‌వ్వేట్లు వుండాలి. ఫైట్స్ కూడా ఇర‌గ‌తీయాలి. అలా అయితేనే జ‌నాలు వ‌స్తారు. హాఫ్ హాటెడ్‌గా తీస్తే జ‌నాలు రావ‌డం లేదు. ఇది నా విశ్లేష‌ణ అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments