Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డంలేదో చెప్పేసిన రాజ‌మౌళి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:19 IST)
Rajamouli
పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రస్తుతం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎందుకు రావ‌డంలేదో వివరించారు. ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన `హ్యాపీ బ‌ర్త్‌డే` ప్ర‌మోష‌న్‌లో భాగంగా బుధ‌వారంనాడు మియాపూర్‌లోని ఎ.ఎం.బిమాల్‌లో జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌నీ ప్ర‌శంసిస్తూ, ద‌ర్శ‌కుడు రితేష్ రానాను అభినందించారు. అంత‌కుముందు మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రం ఆయ‌న చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, ఇది స‌రియ‌ల్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీశారు. అయితే ఈమ‌ధ్య జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఎందుకంటే, ఏది జేసినా ఫుల్ ప్లెడ్జ్ గా చేయాలి. కామెడీ ఫుల్ జోష్‌తో తీయాలి. ఇర‌గ‌బ‌డి న‌వ్వేట్లు వుండాలి. ఫైట్స్ కూడా ఇర‌గ‌తీయాలి. అలా అయితేనే జ‌నాలు వ‌స్తారు. హాఫ్ హాటెడ్‌గా తీస్తే జ‌నాలు రావ‌డం లేదు. ఇది నా విశ్లేష‌ణ అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments