Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీవల్లి''కి చెర్రీ.. దర్శకధీరుడితో రామ్ చరణ్..

దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (15:00 IST)
దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'సైరా నరసింహ రెడ్డి' టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది. 
 
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ''శ్రీ వల్లి" సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చెర్రీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనేననే ప్రచారం జోరందుకుంది. 'రంగస్థలం 1985' తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments