Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితిక గిచ్చితే రచ్చ చేశావు... మరి పునర్నవి కొరికితే సైలెంట్‌గా ఉన్నావా..?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (15:26 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరింది. ఇక ఈ వారం హౌస్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయింది. మిగిలిన ఐదుగురు సభ్యులు అలీ, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి ఫినాలేకు వెళ్లారు. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వచ్చిన ఆదివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లో జరిగిన ఓ సీక్రెట్‌ను తనతో పంచుకోవాలని చెప్పాడు. అలా ఒక్కొక్కరు హౌస్ సీక్రెట్‌లను అతడితో చెప్పారు. ఇక విజయ్‌ని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఓ రొమాంటిక్ సీక్రెట్‌ను విజయ్‌తో పంచుకున్నాడు. అది పునర్నవి భూపాలం గురించి కావడంతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది.
 
కాకరకాయ జూస్‌ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను పునర్నవి ముద్దుపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం హౌస్‌మేట్స్‌తో పాటు అందరికీ తెలుసు. దీనికి మించిన మరో విషయాన్ని విజయ్‌తో చెప్పాడు రాహుల్. ఓ టాస్క్‌లో పునర్నవి భూపాలం కోపంతో తన చేతిని కొరికి పారిపోయిందని  సీక్రెట్ బయటపెట్టాడు. ఇది హౌస్‌లో ఎవరికీ తెలియదని తెలిపాడు రాహుల్. దీనిపై హోస్ట్ నాగార్జున సెటైర్ వేశారు. వితిక గిచ్చితే రచ్చ చేశావని.. మరి పునర్నవి కొరికితే సైలెంట్‌గా ఉన్నావా.. అంటూ ప్రశ్నించాడు. దానికి రాహుల్ నవ్వుతూ ఉండిపోయాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments