Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున విలపిస్తున్న రాగిణి ద్వివేది.. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుంది..

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (15:15 IST)
తాను చాలా క్లిష్ట దశలో ఉన్నానని, తమ గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయొద్దంటూ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రాధేయపడింది. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఈమెను బెంగుళూరు నగర సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇటీవలే ఆమె కోర్టు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె తాజాగా సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకుంది.
 
త‌న‌పై, త‌న‌ కుటుంబంపై కొంద‌రు కామెంట్లు చేస్తూ సంతోషిస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని వాపోయింది. తాను వారిని కచ్చితంగా ఒకటి అడుగుతానని, దయచేసి వారంతా ఒకసారి వారు చేసిన కామెంట్లను మ‌రోసారి చదవాల‌ని కోరింది. 
 
వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా అలాంటి నెగెటివ్ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాల‌ని అడిగింది. తాను జీవితంలో చాలా క్లిష్టమైన దశలో ఉన్నానని తెలిపింది. ప్ర‌స్తుతం తాను ఎదుర్కొంటోన్న సమస్య గురించి తాను వివరించలేనని చెప్పుకొచ్చింది. 
 
కాలం ప్రతి గాయాన్నీ నయం చేస్తుందని తాను విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పింది. వాటి గురించి భ‌విష్య‌త్తులో వివ‌రించి చెబుతానని, తాను స‌మ‌స్య‌ల్లో ఉన్న స‌మయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments