Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (10:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది.
 
టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
 
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
 
ఇలా, అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది.
 
ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చింది.
 
రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే పక్కా పల్లెటూరి మహిళగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments